వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. పదవుల భర్తీ ఆలస్యం చేయడం వల్ల ప్రయోజనం లేదని అన్నారు.
విద్యార్థులు, నిరుద్యోగుల అంశాల్లో ప్రస్తుత ప్రభుత్వం మెరుగ్గా స్పందిస్తోందని కోదండరాం పేర్కొన్నారు. ప్రభుత్వంలో తమ భాగస్వామ్యంపై కూడా సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు.
Comments
Loading comments...
