వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్కర్నూల్ జిల్లా కోడేరులోని చెన్నకేశవస్వామి ఆలయంలో 12వ శతాబ్దానికి చెందిన శిలాశాసనం వెలుగులోకి వచ్చింది. నియమాలు పాటించాలని గ్రామ ప్రజలు చేసిన శపథాన్ని ఈ శాసనం వివరిస్తోంది.
కాకతీయుల కాలం నాటి ఆలయ చరిత్రకు ఈ శాసనం సాక్ష్యంగా నిలుస్తుందని పురావస్తు నిపుణులు తెలిపారు. ఆలయంలో కుస్తీ పోటీలు నిర్వహించకుండా అప్పట్లో నియమాలు విధించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...
