Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రసవం తర్వాత ఇంటికి చేరిన కొద్దిసేపటికే బాలింత మృతి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 16, 2026 9:20 AM పల్నాడుGeneral
ప్రసవం తర్వాత ఇంటికి చేరిన కొద్దిసేపటికే బాలింత మృతి - Udayam
మాచర్ల (M) పరిధిలోని ఏకోనంపేట గ్రామానికి చెందిన బాలింత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఇంటి వద్ద మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. నేనావత్ మంగ బాయ్ మాచర్ల పట్టణంలోని ఓ హాస్పిటల్‌లో ఈనెల 11న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సాయంత్రం 3 గంటల సమయంలో ఇంటికి వెళ్లారు. భోజనం చేస్తుండగా పడిపోయింది. ఆసుపత్రికి తీసుకురాగానే అప్పటికే మరణించిందని తెలిపారు. ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేస్తున్నారు.

Comments

G
Loading comments...