వార్తలకు తిరిగి వెళ్లండి
కశ్మీర్లో విపత్తు: 11 మంది బలి

జమ్మూ కశ్మీర్లోని రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడి 11 మంది మరణించారు. అనేక మంది గల్లంతవ్వగా, భాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ ప్రకృతి విపత్తు వల్ల అనేక ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. పరిస్థితిని సమీక్షించిన అధికారులు బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు చర్యలు వేగవంతం చేశారు.
Comments
Loading comments...