వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్లొమా కోర్సులను ఐటీఐ ఏటీసీలతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె.సతీష్ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా నిర్వహించారు.
జీవో నంబర్ 97ను రద్దు చేసి ఎస్బీటీఈటీని కొనసాగించాలని కోరారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.
Comments
Loading comments...

