వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు-రంగారెడ్డి నీటిని దిండి ప్రాజెక్టుకు తరలించడాన్ని పెండింగ్ ప్రాజెక్టుల సాధన కమిటీ వ్యతిరేకించింది. పనులు నిలిపివేయాలని డిమాండ్ చేసింది.
ఈ నెల 25న మహబూబ్నగర్లో మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రైతులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చింది.
Comments
Loading comments...

