వార్తలకు తిరిగి వెళ్లండి
అడుగంటుతున్న జలాశయాలు: కనిష్ట స్థాయికి చేరిన నీటి నిల్వలు

వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జలాశయాల్లో నీరు రోజురోజుకూ అడుగంటుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి సహా ప్రధాన ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా మారింది.
ఎల్నినో ప్రభావంతో ఇన్ఫ్లో లేకపోవడంతో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో తాగు, సాగునీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Comments
Loading comments...