Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడుగంటుతున్న జలాశయాలు: కనిష్ట స్థాయికి చేరిన నీటి నిల్వలు

శ్రుతి రెడ్డి Jul 23, 2026 3:08 PM ఆదిలాబాద్about 1 hour ago
అడుగంటుతున్న జలాశయాలు: కనిష్ట స్థాయికి చేరిన నీటి నిల్వలు - Udayam Digital
వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జలాశయాల్లో నీరు రోజురోజుకూ అడుగంటుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి సహా ప్రధాన ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎల్నినో ప్రభావంతో ఇన్‌ఫ్లో లేకపోవడంతో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో తాగు, సాగునీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...