వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలో వరద పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. మహానది సహా ప్రధాన నదుల్లో నీటిమట్టం తగ్గడంతో హీరాకుడ్ డ్యామ్ నుంచి నీటి విడుదలను అధికారులు తగ్గించారు.
వరద నష్టాలపై ప్రభుత్వం అంచనా ప్రారంభించి, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.1.20 లక్షల వరకు ఆర్థిక సాయం ప్రకటించింది. పంట నష్టాలు ఎదుర్కొన్న రైతులకు కూడా పరిహారం అందించనున్నట్లు తెలిపింది.
Comments
Loading comments...
