వార్తలకు తిరిగి వెళ్లండి

భారత హాకీ జట్ల జెర్సీ రంగును నీలం నుంచి కాషాయంగా మార్చడంపై హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ వివరణ కోరారు. ఎగ్జిక్యూటివ్ బోర్డుతో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ అధికారులకు లేఖ రాశారు. ఈ మార్పు వెనుక ప్రక్రియ, కారణాలు, అనుమతులపై వివరాలు ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...
