వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లాలో అత్యవసర సేవల కోసం ప్రారంభించిన డయల్ 112కు తొలిరోజే 57 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు.
సేవలు ప్రారంభమైన 12 గంటల్లోనే వచ్చిన కాల్స్పై జిల్లా పోలీసులు స్పందించి చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112ను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

