Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 04, 2026 12:58 PM నిజామాబాద్General
ధర్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నాయకులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి జగన్, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...