వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంతో కొంతకాలంగా రక్త పరీక్షల కోసం గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవసరమైన రక్త పరీక్షలు చేయించుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని మంగళవారం ఆసుపత్రికి కొత్త ల్యాబ్ టెక్నీషియన్ నియమితులయ్యారు.
ఆసుపత్రిలో రక్త పరీక్షలు తిరిగి ప్రారంభమయ్యాయని వైద్యాధికారులు తెలిపారు
Comments
Loading comments...

