వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయులకు నివాళులర్పించారు.
కార్యక్రమంలో ఎంపీడీవో మారుతి, తహసీల్దార్ శాంత, ఎంపీపీ శ్రీధర్, ధర్పల్లి సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చిన్న బాలరాజ్, స్థానిక నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు
Comments
Loading comments...

