వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్ చెరువు(మినీ ట్యాంక్ బాండ్) కట్టపై ఏర్పడ్డ గోతులను శనివారం పూడ్చారు.స్థానిక కౌన్సిలర్లు మొహమ్మద్ జాకీర్, మహమ్మద్ రఫీ ల సమక్షంలో కమిషనర్ రవిబాబు పర్యవేక్షణలో ఏర్పడ్డ గోతులను డస్ట్ తో పూడ్చి , రోడ్డును చదును చేశారు.
మూడేళ్లుగా మినీ ట్యాంక్ బాండ్ కట్ట పై ఏర్పడ్డ గోతులతో వాహనదారులు స్థానికులు పడరాన్ని పాట్లు పడుతున్నారు. దీంతో వారు కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

