వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం మండలంలోని వివిధ కార్యాలయాల్లో సెప్టెంబర్ 17 సందర్భంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నంది మేడారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మేడారం వీర్పాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కోసం పోరాడిన వీరుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

