Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం ఎంపీడీవో జాతీయ పతాకావిష్కరణ

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 12:10 PM పెద్దపల్లి General
ధర్మారం ఎంపీడీవో జాతీయ పతాకావిష్కరణ - Udayam
ధర్మారం మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో సెప్టెంబరు 17 సందర్భంగా బుధవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎంపీడీవో వేముల సుమలత జాతీయ జెండాను ఆవిష్కరించారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల స్ఫూర్తిని కొనియాడారు. కార్యక్రమంలో కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...