Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరల పెరుగుదలకు నిరసనగా 7న ధర్నా: సీఐటీయూ

Follow Udayam on Google
B Ganga Sep 05, 2026 10:06 PM పార్వతీపురం మన్యంGeneral
ధరల పెరుగుదలకు నిరసనగా 7న ధర్నా: సీఐటీయూ - Udayam
పార్వతీపురంలో ఈనెల 7న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ఐద్వా, సీఐటీయూ నాయకులు తెలిపారు. శనివారం 24, 25 వార్డులలో ప్రచారం నిర్వహించారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, రేషన్ డిపోల ద్వారా 14 రకాల సరుకులు సబ్సిడీ ధరలకు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...