Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధోనికి మద్రాస్‌ హైకోర్టు నోటీసులు

Follow Udayam on Google
sanjay Sep 18, 2026 11:04 AM జాతీయంక్రీడలు
ధోనికి మద్రాస్‌ హైకోర్టు నోటీసులు - Udayam
ఐపీఎల్‌ బెట్టింగ్‌కు సంబంధించిన పిటిషన్‌పై స్పందించాలని క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనిని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. 2013 ఐపీఎల్‌ సందర్భంగా ధోని చేసిన వ్యాఖ్యలపై సంపత్‌కుమార్‌ 2014లో రూ.100 కోట్ల పరిహారం కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. సాక్ష్యాల నమోదు కోసం న్యాయశాఖ అధికారిని నియమించాలని కోరారు. తదుపరి విచారణ అక్టోబర్‌ 9న జరగనుంది.

Comments

G
Loading comments...