Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎఫ్‌ఐఆర్‌తో ధర్నా విరమణ

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 9:15 PM జాతీయంGeneral
ఎఫ్‌ఐఆర్‌తో ధర్నా విరమణ - Udayam
విద్యార్థి లోచవ్‌ ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ధర్నా విరమించారు. జంతర్‌ మంతర్‌ వద్ద గత నెల జరిగిన విద్యార్థుల నిరసనలో లోచవ్‌ పెల్లెట్‌ గన్‌ గాయాలకు గురయ్యారు. ఆయన ఫిర్యాదుపై బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 118, 125 కింద కేసు నమోదైంది.

Comments

G
Loading comments...