వార్తలకు తిరిగి వెళ్లండి
మోదీ ట్వీట్ కాదు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే పరిష్కారం

పేపర్ లీకుల వ్యవహారంలో ప్రధాని మోదీ ట్వీట్తో సమస్య పరిష్కారం కాదని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసుల చర్యలు దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీశాయన్నారు.
పేపర్ మాఫియా చట్టం ఫలితం ఇవ్వలేదని, ఫాస్ట్ట్రాక్ కోర్టులతోనూ సమస్య పరిష్కారమవుతుందన్న నమ్మకం లేదని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...