Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 12:58 PM జగిత్యాలGeneral
మెట్‌పల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు - Udayam
శ్రావణ మాసం సందర్భంగా మెట్‌పల్లి పట్టణంలోని మహాలక్ష్మి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. మహిళలు కుటుంబసమేతంగా ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ శుక్రవారం పూజలు నిర్వహించడంతో కుటుంబాలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని భక్తులు ప్రార్థించారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.

Comments

G
Loading comments...