Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో భక్తుల రద్దీ

ప్రణీత రెడ్డి Jul 26, 2026 7:17 AM పల్నాడు about 2 hours ago
వినుకొండలో భక్తుల రద్దీ - Udayam Digital
తొలి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన వినుకొండ తిరునాళ్లకు భక్తులు భారీగా తరలివచ్చారు. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో భక్తులు రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించిన అనంతరం ప్రజాప్రతినిధులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సాయంత్రం అఖండ జ్యోతి ప్రజ్వలనతో తిరునాళ్ల వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగాయి.

Comments

G
Loading comments...