Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చాముండేశ్వరి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 24, 2026 10:28 AM జాతీయంGeneral
చాముండేశ్వరి దర్శనానికి పోటెత్తిన భక్తులు - Udayam
ఆషాఢ శుక్రవారం సందర్భంగా మైసూర్ లోని ప్రముఖ చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకోవడంతో మైసూర్ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభతో సంతరించుకున్నాయి.

Comments

G
Loading comments...