Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వాహనాల నిలిచివేత

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 11, 2026 4:55 PM తిరుపతిGeneral
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వాహనాల నిలిచివేత - Udayam
వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. తిరుమల కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి, క్యూలైన్లు పాచికల్వ గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ పోలీసులు జూపార్క్ రోడ్డు వైపు వాహనాలను మళ్లిస్తున్నారు.

Comments

G
Loading comments...