Back to feed



తిరుమలలో భక్తుల రద్దీ
Sonal Gupta Jun 09, 2026 6:11 AM తిరుపతి 2 viewsabout 1 hour ago

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 18 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిన్న ఒక్కరోజే 95,152 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, 40,601 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లుగా నమోదైందని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
స్టీల్ ప్లాంట్ బాధితులకు ప్రభుత్వం అండ: మంత్రి సుభాశ్
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
ప్రైవేటు ఈ-బస్సుల ప్రతిపాదనపై ఆర్టీసీ జేఏసీ ఆగ్రహం
about 1 hour agoఆంధ్రప్రదేశ్
స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రులు
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్