Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తిరుమలలో భక్తుల రద్దీ

Sonal Gupta Jun 09, 2026 6:11 AM తిరుపతి 2 viewsabout 1 hour ago
తిరుమలలో భక్తుల రద్దీ - Udayam Digital
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 18 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 95,152 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, 40,601 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లుగా నమోదైందని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...