వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలోని సత్యవోలు, గానుగపెంట, కొమ్మి, రేనమాల, ఆదిమూర్తిపురం, చింతలదేవి చెరువుల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులకు రూ.3 కోట్ల నిధులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈఈ ముజిత్ ఖాన్, డీఈ రమణరావు, ఏఈలు, నీటి సంఘం అధ్యక్షులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

