వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలని గోరికొత్తపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజావాణిలో తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు.
మండలంలో శాశ్వత పోలీస్స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల అత్యవసర అవసరాల కోసం అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

