వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురవెల్లి రైల్వే స్టేషన్లో ప్రస్తుతం హాల్ట్ సదుపాయం మాత్రమే ఉండటంతో భక్తులు, స్థానికులు మరిన్ని వసతులు కల్పించాలని కోరుతున్నారు. రిజర్వేషన్ కౌంటర్, అదనపు రైళ్ల అవసరం ఉందని చెబుతున్నారు.
ఏటా లక్షలాది మంది భక్తులు వచ్చే మల్లన్న క్షేత్రానికి జాతర సమయంలో ప్రత్యేక రైళ్లు, స్టేషన్ నుంచి ఆలయం వరకు షటిల్ బస్సులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...
