వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీ ఎన్సీఆర్లో పీఎం 2.5 ధూళికణాల కాలుష్యంలో 33 శాతం పాకిస్థాన్ నుంచి వస్తున్నట్లు సీఎస్టీఈపీ నివేదిక వెల్లడించింది. స్థానిక వనరుల వాటా 28 శాతంగా పేర్కొంది.
పంజాబ్లోనూ పీఎం 2.5 కాలుష్యంలో దాదాపు 40 శాతం పాక్ నుంచే వస్తోందని తెలిపింది. అక్కడ స్థానిక కాలుష్యంలో నివాస రంగ కార్యకలాపాల వాటా 52 శాతంగా ఉంది.
Comments
Loading comments...

