Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీ-పాట్నా బుల్లెట్‌ రైలు

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 7:42 AM జాతీయంGeneral
దిల్లీ-పాట్నా బుల్లెట్‌ రైలు - Udayam
దిల్లీ నుంచి ఆగ్రా, లఖ్‌నవూ మీదుగా పాట్నా వరకు 1,154 కిలోమీటర్ల దూరాన్ని కేవలం నాలుగున్నర గంటల్లో చేరుకునేలా మరో కొత్త హైస్పీడ్‌ బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌కు ప్రతిపాదన సిద్ధమైంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దిల్లీ నుంచి మథుర, వారణాసి తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

Comments

G
Loading comments...