Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రతా కారణాలతో ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత

స్వాతి రెడ్డి Jul 22, 2026 5:23 PM అల్ ఇండియా in about 4 hours
భద్రతా కారణాలతో ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత - Udayam Digital
భద్రతా కారణాల దృష్ట్యా రాజధానిలో 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు డీఎంఆర్‌సీ ప్రకటించింది. వీటిలో రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, పటేల్ చౌక్ వంటి కీలక స్టేషన్లు ఉన్నాయి. అయితే ప్రయాణికుల సదుపాయం కోసం రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో లైన్లు మారే (ఇంటర్‌చేంజ్) వెసులుబాటు మాత్రం యథాతథంగా అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...