Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేత

పవని రెడ్డి Jul 24, 2026 10:56 AM అల్ ఇండియా about 1 hour ago
ఢిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేత - Udayam Digital
జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల కారణంగా భద్రతా దృష్ట్యా ఢిల్లీలోని 17 మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ వంటి కీలక స్టేషన్లు బంద్ కావడంతో ఉద్యోగులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్ల మూసివేత వల్ల న్యాయవాదులు, పిటిషనర్లు కోర్టుకు రావడం కష్టంగా మారిందని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అత్యున్నత కోర్టులో పిటిషన్ వేసింది.

Comments

G
Loading comments...