Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో మరో నిర్భయ ఉదంతం

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 8:50 PM జాతీయంGeneral
ఢిల్లీలో మరో నిర్భయ ఉదంతం - Udayam
ఢిల్లీలో కదులుతున్న స్లీపర్‌ బస్సులో 16 ఏళ్ల బాలికపై 47 కిలోమీటర్ల దూరం పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన డ్రైవర్, కండక్టర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC), ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది.

Comments

G
Loading comments...