వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరిజన విద్యార్థుల కోసం నిర్వహించే స్టెమ్-60 జేఈఈ, నీట్ శిక్షణ ఈ ఏడాది ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. దీంతో ఐఐటీ, నీట్ ప్రవేశాలపై ఆశలు పెట్టుకున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
గతేడాది శిక్షణతో పలువురు మంచి ఫలితాలు సాధించినా, ఈసారి నిధులు, ఏర్పాట్లలో ఆలస్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. వెంటనే శిక్షణ తరగతులు ప్రారంభించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Loading comments...
