Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఐ అధికారులపై విచారణలో జాప్యం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 08, 2026 10:23 AM వరంగల్తెలంగాణ
ఐటీఐ అధికారులపై విచారణలో జాప్యం - Udayam
రాజకీయ సభలో పాల్గొన్నారంటూ ఇద్దరు ఐటీఐ అధికారులపై వచ్చిన ఫిర్యాదుపై విచారణకు ఆదేశించి నెల రోజులు దాటినా చర్యలు తీసుకోలేదు. మహబూబాబాద్ ఐటీఐ ప్రిన్సిపల్ ఓంకార్, పెద్దపల్లి ట్రైనింగ్ ఆఫీసర్ మల్లికార్జున్‌పై జూన్ 25న విచారణ జరిగింది. కమిటీలోని ఓ సభ్యుడికి ఫిర్యాదుదారులతో పరిచయం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో మరో కమిటీతో విచారణ జరపాలని ఉన్నతాధికారులకు నివేదించారు.

Comments

G
Loading comments...