వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న చింతకుంట మండలంలోని లాల్ కోట గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్లను దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తన్న తమ సొంత ఇంటి కల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ద్వారా నెరవేరిందన్నారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

