వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.73.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. రహదారులు, వంతెనల నిర్మాణం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరైనట్లు తెలిపారు.
వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యే. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

