Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో 85% వర్షపాతమే.. కరవు ముప్పు: స్కైమెట్

Follow Udayam on Google
B RAJESH Aug 18, 2026 11:05 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
దేశంలో 85% వర్షపాతమే.. కరవు ముప్పు: స్కైమెట్ - Udayam
ఎల్నినో వల్ల దేశంలో జూన్ 1 నుంచి సెప్టెంబర్ ముగిసే నాటికి 85 శాతమే వర్షం కురుస్తుందని వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. 70% కరవు ఏర్పడే పరిస్థితులకు ఆస్కారమున్నట్లు తెలిపింది. గత 50 ఏళ్ల వర్షాకాలం గణాంకాల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించింది. అటు బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. అయితే అది వెస్ట్ బెంగాల్ వైపు వెళ్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడట్లేదు.

Comments

G
Loading comments...