వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డు ప్రక్రియను ఆలూరు మండలం దేగాం గ్రామంలో విజయవంతంగా ప్రారంభించారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేగాం ప్రమోద్, సర్పంచ్ లింగారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు బండమీది యాదగౌడ్, మండల సెక్రటరీ చుక్కల గంగాధర్, ఉపసర్పంచ్ ధర్మపురి, జీపీఓ సదానందం, లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

