వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లాలో ఎల్నినో ప్రభావం మధ్య రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం చాలా రిజర్వాయర్లలో 50 శాతం కంటే తక్కువ నీరు మాత్రమే ఉంది.
వెలిగల్లు రిజర్వాయర్లో 3.330 టీఎంసీలు ఉండగా, అడవిపల్లి 0.396, బహుదా 0.147, శ్రీనివాసపురం 0.032, పెద్దేరు 0.442, పింఛా 0.068 టీఎంసీల నీరు ఉంది. చెయ్యేరు (అన్నమయ్య)లో నిల్వలు లేవని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

