Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దెబ్బతిన్న వంతెనలను పురుద్ధరిస్తాం

Follow Udayam on Google
p.g.murthy Aug 03, 2026 7:57 PM మంచిర్యాలGeneral
దెబ్బతిన్న వంతెనలను పురుద్ధరిస్తాం - Udayam
దండేపల్లి మండలంలోని మాకులపేట, కొరివి చేల్మ గ్రామాలలో భారీ వర్షాలతో దెబ్బతిన్న వంతెనలను త్వరగా పునరుద్ధరిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన ఆయా గ్రామాల శివార్లలో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించారు. ఆ వంతెనలకు త్వరగా మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...