వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన నిర్మల్ జిల్లా సోన్కు చెందిన దండగుల గంగయ్య తీవ్ర అనారోగ్యంతో రెండు రోజుల క్రితం మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
గంగయ్య మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డిని కోరారు. ఆయన స్పందించి విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడారు.
Comments
Loading comments...

