వార్తలకు తిరిగి వెళ్లండి

గోపవరం మండలం బుచ్చనపల్లి సమీపంలో పూర్తిగా కాలిన స్థితిలో ఓ మృతదేహం కనిపించింది. మృతుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు గువ్వల మల్లెంకొండయ్యగా స్థానికులు ప్రాథమికంగా గుర్తించారు.
ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

