Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన ఎస్సై

Follow Udayam on Google
babu varun Aug 20, 2026 8:24 AM రాజన్న సిరిసిల్లGeneral
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన ఎస్సై - Udayam
కోనరావుపేట మండల కేంద్రంలో ఎస్సై ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురిపై కేసులు నమోదు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వాహన ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...