Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోర్నకల్-గద్వాల్ రైల్వేలైన్ కు గ్రీన్ సిగ్నల్

Follow Udayam on Google
sreekanth patel Sep 07, 2026 11:42 AM మహబూబ్‌నగర్General
డోర్నకల్-గద్వాల్ రైల్వేలైన్ కు  గ్రీన్ సిగ్నల్ - Udayam
డోర్నకల్-గద్వాల్ నూతన రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్ర రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. మార్చి 31న సమర్పించిన DPRను పరిశీలించిన అనంతరం బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది 308.28 కిలోమీటర్ మేర 5.8,993.77 కోట్లతో ఈ లైన్ నిర్మించనున్నారు. ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడి, వ్యాపార, వాణిజ్య రంగాలకు ఊతం లభించనుంది.

Comments

G
Loading comments...