Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ క్రాఫ్ట్ సర్వేపై దృష్టి

Follow Udayam on Google
p.g.murthy Aug 29, 2026 10:06 AM మంచిర్యాలGeneral
డిజిటల్ క్రాఫ్ట్ సర్వేపై దృష్టి - Udayam
లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో డిజిటల్ క్రాఫ్ట్ సర్వేను నిర్వహించేందుకు వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లోని రైతులు వరి పంట విస్తీర్ణాన్ని తగ్గించారు. దానికి బదులు పత్తి, జొన్న, మొక్కజొన్న, సెనగ తదితర పంటలను సాగు చేస్తున్నారు. ఆయా పంటల వివరాలను రైతుల నుండి సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...