వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలోని ఆదూరి గ్రూప్స్ బ్రాంచ్ కార్యాలయాన్ని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ సోమవారం తొలిసారిగా సందర్శించారు. సంస్థ ప్రతినిధులతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మహ్మద్ ఖాసిం శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. కార్యక్రమంలో రాజేందర్ ప్రసాద్, శశికాంత్, సత్తార్ ఆశిక్, మహ్మద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

