వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి డీసీహెచ్ఎస్ ఇన్చార్జ్గా డా. శ్రీధర్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. డీఎంఈ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఆయనకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు.
గతంలో కరస్ గుత్తి సీహెచ్సీ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ కుమార్, తాజాగా డీసీహెచ్ఎస్ ఇన్చార్జ్గా బాధ్యతలు స్వీకరించారు.
Comments
Loading comments...

