Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీఎం వ్యాన్ ఢీకొని యువకుడు మృతి

Follow Udayam on Google
sreekanth patel Aug 16, 2026 3:23 PM మహబూబ్‌నగర్General
డీసీఎం వ్యాన్ ఢీకొని యువకుడు మృతి - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై లిక్కర్ ఫ్యాక్టరీ ఎదుట ఆగి ఉన్న డీసీఎంను బైక్‌పై వచ్చిన యువకుడు వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.

Comments

G
Loading comments...