Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజీపీను కలిసిన జై భీమ్ టీవీ ఛైర్మన్

Follow Udayam on Google
Girish Bidkar Aug 17, 2026 10:07 PM హైదరాబాద్General
డీజీపీను కలిసిన జై భీమ్ టీవీ ఛైర్మన్ - Udayam
హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను జై భీమ్ టీవీ ఫౌండర్, ఛైర్మన్ డాక్టర్ బరిగెల శివ మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీస్ శాఖలో సంస్కరణలు, శాంతిభద్రతలు, సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణ, ఏఐ, డ్రోన్ల వినియోగంపై ప్రత్యేక కథనం కోసం చర్చించారు. పర్యావరణ పరిరక్షణకు సూచికగా డీజీపీకి మొక్కను అందజేశారు.

Comments

G
Loading comments...